ఆంధ్రప్రదేశ్లో అమరావతి మరో నందిగ్రాం కావొద్దని కోరుకుంటున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ యూట్యూబ్లో ఓ ఇంటర్వ్యూను పోస్ట్ చేశారు. జనసేన అధికారిక యూట్యూబ్ అకౌంట్లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. అందులో పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు, దళితులపై దాడులు వంటి అంశాలపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లో అమరావతి మరో నందిగ్రాం కావొద్దని కోరుకుంటున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ యూట్యూబ్లో ఓ ఇంటర్వ్యూను పోస్ట్ చేశారు. జనసేన అధికారిక యూట్యూబ్ అకౌంట్లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. అందులో పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు, దళితులపై దాడులు వంటి అంశాలపై స్పందించారు.
0 Comments