వాస్తవానికి బుధవారం హైదరాబాద్లో అధికారుల మధ్య చర్చలు జరగాలి.. కానీ వాయిదా పడ్డాయి. అంతేకాదు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగడటం, టీఎస్ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించారు. రెండో సమావేశంలో క్లారిటీ వస్తుందని భావించారు.. కానీ సీన్ మొత్తం మారింది.
0 Comments