అలాగే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్ చేస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు.
0 Comments