ఈ కార్యక్రమంపై శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి.. కోటి వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయంవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ్, కిశోర్ పాల్గొన్నారు.
0 Comments