మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...రూ.10 లక్షలు కావాలా...అయితే రోజుకు 50 రూపాయలు పొదుపుతో...

మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...రూ.10 లక్షలు కావాలా...అయితే రోజుకు 50 రూపాయలు పొదుపుతో...

మార్కెట్లో చాలా పెట్టుబడి సాధనాలు ఉన్నాయి, అయితే ఎందులో పెట్టుబడి పెడితే మీ డబ్బుకు మంచి రాబడి వస్తుందా అని తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు. కొందరు అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (Post office RD) పథకం అటువంటి ఎంపిక అని బ్యాంక్‌బజార్.కామ్ సీఈఓ ఆదిల్ శెట్టి చెబుతున్నారు, ఇందులో మీరు రోజుకు 50 రూపాయలు లేదా నెలకు 1500 రూపాయలు పెట్టుబడి పెడితే, మీరు తక్కువ సమయంలో మంచి మొత్తాన్ని జమ చేయవచ్చు.


భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే చిన్న పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఒకటి. రిస్క్ తీసుకోలనేి పెట్టుబడిదారులకు ఈ పొదుపు పథకం మంచి ఎంపిక. ఈ పథకం పెట్టుబడిదారులకు నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తుంది. మీరు ఈ ఖాతాను ఒంటరిగా లేదా ఉమ్మడి ఖాతాగా తెరవవచ్చు. ఈ ఖాతా మైనర్ పేరిట కూడా తెరవవచ్చు. కాని దీని కోసం కొన్ని నియమాలను పాటించడం అవసరం. మైనర్ కోసం ఖాతా తెరవడానికి ముందు అన్ని నిబంధనలను అర్థం చేసుకోవడం మంచిది.


Post a Comment

0 Comments