రేపు జగనన్న విద్యాకానుక ప్రారంభం... విద్యార్థులకు వరం

రేపు జగనన్న విద్యాకానుక ప్రారంభం... విద్యార్థులకు వరం


భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, పునాదిపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం (8-10-2020) ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.

ఏమిటి ‘జగనన్న విద్యా కానుక?’:

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్కూల్‌ కిట్‌లు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది. సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను విద్యార్థులకు ఇస్తారు.

కిట్‌లో ఏముంటాయి?:

Post a Comment

0 Comments